28.7 C
Hyderabad
April 26, 2024 08: 36 AM
Slider ఆంధ్రప్రదేశ్

నూత‌న కార్యాల‌యంలో నారా లోకేశ్ దంప‌తుల పూజ‌లు

lokesh 05

గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి మండ‌ల ప‌రిధిలోని ఆత్మకూరు గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌, ఆయ‌న స‌తీమ‌ణి బ్రాహ్మ‌ణిలు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

శృంగేరీ శార‌దాపీఠం పండితులు, రుత్విక్కుల ఆధ్వ‌ర్యంలో గురువారం కార్యాల‌యం ఆవర‌ణ‌లో ముందుగా గ‌ణ‌ప‌తి పూజ చేశారు. అనంత‌రం సుద‌ర్శ‌న హోమం, గ‌ణ‌ప‌తి హోమం భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో నిర్వ‌హించారు. వేద‌పండితుల స‌మ‌క్షంలో పూర్ణాహుతి కార్య‌క్ర‌మం పూర్తి చేశారు.

Related posts

తెలిసి తప్పు చేస్తే.. ఊరుకునేది లేదు

Satyam NEWS

సోష‌ల్ మీడియాలో టిటిడిపై త‌ప్పుడు ప్ర‌చారం: 18 మందిపై పోలీసు కేసు

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన చీఫ్ సెక్రటరీ SK జోషి

Satyam NEWS

Leave a Comment