38.2 C
Hyderabad
April 29, 2024 19: 07 PM
Slider గుంటూరు

నరసరావుపేట పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా కడియాల రమేష్

TDP NRT

సంస్థాగత ఎన్నికలలో భాగంగా నరసరావుపేట నియోజకవర్గం  తెలుగుదేశం పార్టీ మరో అడుగు ముందుకు వేసింది. ఈ ఎన్నికల్లో నరసరావుపేట పట్టణ టీడీపీ అధ్యక్షులుగా కడియాల రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శిగా గూడూరు శేఖర్ ను నియమించుకున్నారు. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఈ మేరకు వారికి సమాచారం అందిచారు.

మిగిలిన కార్యవర్గాన్ని త్వరలోనే అందరి అభిప్రాయ సేకరణతో ఎన్నుకుంటామని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజల సేవే పరమావధిగా ఉండాలని కొత్తగా ఎన్నికైన వారికి ఆయన మార్గదర్శనం చేశారు.

Related posts

వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చే బాధ్యత నాది

Bhavani

అయోధ్య రామమందిర నిర్మాణంలో భాగస్వాములవుదాం

Sub Editor

కరోనా సోకినా బాధితులకు హోం ఐసొలేషన్ కిట్ల పంపిణీ

Satyam NEWS

Leave a Comment