28.7 C
Hyderabad
April 28, 2024 09: 24 AM
Slider ఆధ్యాత్మికం

నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి

#Narasimha

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయానికి దత్తత దేవస్థానం ఉన్న నాంపల్లి గుట్ట పై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఈ రోజు నృసింహ జయంతి సందర్భంగా స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామి వారికి అభిషేకం, నిత్యహోమం, సహస్రనామార్చన ,వేదవిన్నపాలు,తీర్థ ప్రసాద వితరణ చేశారు.

ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు రమణాచారి,విజయ సింహ చారి తో పాటుగా పర్యవేక్షకులు అల్లి శంకర్ ,ఇంచార్జ్ నుగురి నరేదర్ పాల్గొన్నారు.

(నృసింహ దివ్వ కళ్యాణం సంక్షిప్త వీడియో)

Related posts

నటుడు శివాజీపై లుకౌట్ నోటీసులు తొలగింపు

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన వనపర్తి జిల్లా ఎస్పీ

Satyam NEWS

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాములు నాయ‌క్ గెలుపు ఖాయం

Satyam NEWS

Leave a Comment