ఉస్మానియా యునివర్సిటీ విద్యార్థి JAC రాష్ట్ర కార్యదర్శి అన్నం నాగార్జున ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కుమురం భీం చౌరస్తాలో నేతాజీ చిత్రపటనికీ పూలమాల వేసి నివాళులర్చించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 124 వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడీకీ నివాళులు అర్పిస్తూ పరాక్రమ దీవస్ సందర్భంగా నేతాజీ స్థాపించి ఆజాద్ హింద్ ఫాజ్ స్థాపించి బ్రిటిష్ వారి గుండెల్లో నిదురించిన యోధుడు భారత స్వతంత్ర సంగామంలో కిలకపాత్ర పోషించిన వీరుడు నేతాజీ అని నాగార్జున పేర్కొన్నారు.
మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రన్నిఇస్తాను అన్ని నేతాజీ మాటలను యువత ఆదర్శంగా స్పూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయికిరాణ్, కేశవు సంజయ్ కుమార్, సాయికుమార్, రవికిరాణ్, ప్రళ్లద్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.