35.2 C
Hyderabad
April 27, 2024 13: 20 PM
Slider హైదరాబాద్

నాణ్యమైన ,రుచికరమైన ఆహార పదార్దాలను ప్రజలకు అందించాలి

నాణ్యమైన ,రుచికరమైన ఆహార పదార్దాలను ప్రజల అందించి వారి మన్ననలను పొంది వ్యాపార రంగంలో బాగా రాణించాలని ఉప్పల్‌ ఎమ్మేల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. శనివారం హప్సిగూడ డివిజన్‌లోని స్ట్రీట్‌ నెంబర్‌ 8 లో శనివారం రోల్ల రప్ప దుకాణంను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మేల్యే మాట్లాడతూ నాణ్యమైన ,రుచికరమైన ఆహార పదార్దాలను ప్రజలకు అందించి వారి మన్ననలను పొందాలని తెలిపారు. కార్యక్రమంలో రోల్ల రప్ప దుకాణం యజమాని వెంకటరమణ, రేణుక, కుమారుడ రోహన్‌ మరియు కుటుంబ సభ్యులు , టీఆర్‌ఎస్‌ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వరరెడ్డి, వనంపల్లి గోపాల్‌రెడ్డి, గరిక సుధాకర్‌, వేముల సంతోష్‌రెడ్డి, కంచర్ల సోమిరెడ్డి , గంగిడి కృష్ణారెడ్డి, బద్దం భస్కరరెడ్డి, నందికంటి శివ, తదతరులు పాల్గొన్నారు.

Related posts

కుష్టు వ్యాధి నిర్మూలన పై ఆరోగ్య సిబ్బంది కి ఒకరోజు శిక్షణ

Satyam NEWS

ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఇంట్లో దీపాన్నే ఆర్పేస్తున్నారు

Satyam NEWS

మహబూబాబాద్ ఎస్పీగా చంద్రమోహన్

Bhavani

Leave a Comment