నాణ్యమైన ,రుచికరమైన ఆహార పదార్దాలను ప్రజల అందించి వారి మన్ననలను పొంది వ్యాపార రంగంలో బాగా రాణించాలని ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శనివారం హప్సిగూడ డివిజన్లోని స్ట్రీట్ నెంబర్ 8 లో శనివారం రోల్ల రప్ప దుకాణంను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మేల్యే మాట్లాడతూ నాణ్యమైన ,రుచికరమైన ఆహార పదార్దాలను ప్రజలకు అందించి వారి మన్ననలను పొందాలని తెలిపారు. కార్యక్రమంలో రోల్ల రప్ప దుకాణం యజమాని వెంకటరమణ, రేణుక, కుమారుడ రోహన్ మరియు కుటుంబ సభ్యులు , టీఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వరరెడ్డి, వనంపల్లి గోపాల్రెడ్డి, గరిక సుధాకర్, వేముల సంతోష్రెడ్డి, కంచర్ల సోమిరెడ్డి , గంగిడి కృష్ణారెడ్డి, బద్దం భస్కరరెడ్డి, నందికంటి శివ, తదతరులు పాల్గొన్నారు.