40.2 C
Hyderabad
April 26, 2024 13: 47 PM
Slider ముఖ్యంశాలు

ఏపీలో మరో వారం రోజులు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

#prakasam barriage

ఆంధ్రప్రదేశ్‌లో మరో వారం పాటు రాత్రి కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.

కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. థర్డ్‌వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించదలచిన పీడియాట్రిక్‌ సూపర్‌ కేర్‌ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని సూచించారు.

Related posts

మళ్లీ క్రమం తప్పకుండా మీ ముందుకు…

Satyam NEWS

“ఐశ్వర్యకు తోడుగా అభిరామ్”తో యష్ రాజ్ అరంగేట్రం

Satyam NEWS

అమిత్ షాతో ముఖ్యమంత్రి వైఎస్.జగన్ భేటీ

Satyam NEWS

Leave a Comment