26.7 C
Hyderabad
April 27, 2024 09: 29 AM
Slider జాతీయం

లాక్ డౌన్ పొడిగింపు వార్తల్లో నిజం లేదు

rajeev gowba

లాక్‌డౌన్‌ నిరవధికంగా పొడిగిస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబా స్పష్టత ఇచ్చారు. ‘‘లాక్‌డౌన్‌ను పొడిగిస్తారంటూ వస్తున్న వార్తలు విని నాకు ఆశ్చర్యమేసింది. ప్రభుత్వానికి ఇప్పటివరకు అలాంటి ఆలోచనలు లేవు’’ అని రాజీవ్‌ గౌబా తెలిపారు.

కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటివరకు దేశంలో 1024 కేసులు నమోదయ్యాయి. ఏపీలో 21, తెలంగాణలో 70 కేసులు నమోదయ్యాయి.

Related posts

సెంట్రింగ్‌ కాంట్రాక్టర్ల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం

Satyam NEWS

గుంటూరులో చేనేత వస్త్రప్రదర్శన ప్రారంభం

Satyam NEWS

పోలీసులకు మాస్కులు పంచిపెట్టిన సుధాకర్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment