లాక్డౌన్ నిరవధికంగా పొడిగిస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా స్పష్టత ఇచ్చారు. ‘‘లాక్డౌన్ను పొడిగిస్తారంటూ వస్తున్న వార్తలు విని నాకు ఆశ్చర్యమేసింది. ప్రభుత్వానికి ఇప్పటివరకు అలాంటి ఆలోచనలు లేవు’’ అని రాజీవ్ గౌబా తెలిపారు.
కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు దేశంలో 1024 కేసులు నమోదయ్యాయి. ఏపీలో 21, తెలంగాణలో 70 కేసులు నమోదయ్యాయి.