28.7 C
Hyderabad
April 26, 2024 10: 25 AM
Slider వరంగల్

పంగడ పూట జనగామ జిల్లాలో ఒక వ్యక్తి దారుణ హత్య

#Murder

జనగామ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పండుగ రోజే ఒక ఇంట్లో విషాదం నెలకొంది.

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో  ఇంటి వరండాలో నిద్రిస్తున్న వారి పై గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో దాడి చేశారు.

ఈ కిరాతక దాడిలో వంగల దినేష్ (25) అనే వ్యక్తి మరణించాడు. అతనిని కాపాడడానికి ప్రయత్నించిన అతని బాబాయి వంగల మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి.

తీవ్రంగా గాయపడిన వంగల మహేష్ ను చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.

Related posts

హైదరాబాద్ ఐటీ పరిశ్రమకు ఢోకాలేదు

Satyam NEWS

దీపావళి కానుకగా రైతుకు ఒకే రోజు మూడు పధకాలు

Satyam NEWS

ఎర్రబల్లె చెరువు పరిశీల‌న

Sub Editor

Leave a Comment