42.2 C
Hyderabad
April 26, 2024 17: 31 PM
Slider విజయనగరం

ప‌శుప‌తినాథ్ ఆల‌యంలో ఆఖ‌రి కార్తీక మాసం పూజ‌లు

Pash

ఏపీలోని ఉత్తరాంధ్ర‌లోని విజ‌య‌న‌గ‌రంలో ప్ర‌తిష్టించ‌బ‌డిన ప‌శుప‌తి నాథ్ దేవాలయంలో ఆఖ‌రి కార్తీక సోమ‌వారం సందర్భంగా విశిష్ట పూజ‌లు జ‌రిగాయి. ఆఖరి సొమ‌వారం సంద‌ర్భంగా.. దేవాల‌యంలో 20 మంది దంప‌తులచే ఆల‌య మండపంలో రుద్రాభిషేకం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా తిరువీధుల‌లో పశుప‌తి నాథ్ ప‌ల్లకిలో విహ‌రించారు. ఈ కార్య‌క్ర‌మం మొత్తం శార‌దా సేవా సంఘం ఆధ్వ‌‌ర్యంలో కార్య‌ద‌ర్శి శ్రీనివాస‌రావు ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. ఎక్క‌డో కేదారినాథ్ లో కొలువైన మంచు శివ‌లింగం స్వ‌యంగా తెలుగు రాష్ట్రాల‌లో ఒక్క‌టైన విజ‌య‌న‌గరం ఎస్వీఎన్ న‌గ‌ర్ లో ప్ర‌తిష్టించ‌బ‌డి భ‌క్తుల కొంగు బంగారమై కొలువు తీరి.. ఈ కార్తీక మాసంలో ప్ర‌తీ రోజుతో పాటు అయిదు సోమ‌వారాల‌లో మంచులింగం ఆకారంలో ఉన్నశివుడు విశేష పూజ‌లందుకున్నాడు.

Related posts

ఏపిలో రెండు రోజులపాటు భారీ వర్షాలు

Satyam NEWS

త్వరలో జిల్లా ఆసుపత్రులను సందర్శిస్తాం

Satyam NEWS

బాబామెట్ట హజరత్ ఖాదర్ వలీ బాబా వారి ఆశ్ర‌మంలో ఎమ్మెల్యే కోలగట్ల

Satyam NEWS

Leave a Comment