33.7 C
Hyderabad
April 29, 2024 00: 49 AM
Slider వరంగల్

మృతుడి కుటుంబానికి పరామర్శ

#linemen

ములుగు మండలం లోని మల్లంపల్లి లో విద్యుత్ శాఖలో హెల్పర్ గా విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవశాత్తు  షాట్ సర్క్యూట్ తో మృతి చెందిన నల్లాల కృష్ణయ్య కుటుంబాన్ని మల్లంపల్లి గ్రామస్తులు పరామర్శించి ,లక్ష ఇరవై వేల రూపాయలను ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన విద్యుత్ శాఖ లో చేసిన సేవలను గుర్తు చేసుకొని ,ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో మల్లంపల్లి సర్పంచ్ చందా కుమారస్వామి,మాజీ సర్పంచ్ గోల్కొండ రవి,ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్, ల్యాద శ్యాం రావ్,రవి బాబు, చిట్టి రెడ్డి రామిరెడ్డి, వనమా వేణు,ఎడ్ల అనిల్ రెడ్డి, గూడెపు రాజిరెడ్డి,బక్కి నాగరాజు, తదితరులు ఉన్నారు.

Related posts

22 నుంచి కొత్త షెడ్యూల్ లో సూపర్ మచ్చి

Satyam NEWS

ఐటీసీ ఎంప్లాయ్ విద్యుత్తు సంస్థల సీఎండీ సంతకం ఫోర్జరీ

Bhavani

అరేబియా సముద్రంలో బిపర్ జోయ్ తుపాను

Bhavani

Leave a Comment