ప్రకాశం జిల్లా చీరాలలో యువకుడు వెరిచర్ల కిరణ్ కుమార్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఐజీ ఆదేశాల మేరకు గుంటూరు అర్బన్ అడిషినల్ ఎస్పీ గంగాధరం గుంటూరు జిజిహెచ్ కు వెళ్లి అక్కడ మృతుడు కిరణ్ కుమార్ బంధువులను,నాయకులను పరామర్శించి వాస్తవాలను అడిగి తెలుసుకున్నారు.
గురువారం శుక్రవారం, ప్రకాశం జిల్లా చీరాల లో పర్యటించి కేసు విచారణలో నిష్పక్షపాతంగా వ్యవహరించనున్నట్లు అడిషినల్ ఎస్పీ గంగాధరం తెలిపారు.