సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణను నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
ఈనెల 23న ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే పదవీ వరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఈనెల 24న సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ బాధ్యతలు స్వీకరించనున్నారు.
2022 ఆగస్టు 26వరకు జస్టిస్ ఎన్.వి.రమణ్ సీజేఐ పదవిలో కొనసాగనున్నారు.