27.7 C
Hyderabad
April 26, 2024 05: 43 AM
Slider జాతీయం

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

#JusticeNVRamana

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణను నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

ఈనెల 23న ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే పదవీ వరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఈనెల 24న సీజేఐగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ బాధ్యతలు స్వీకరించనున్నారు.

2022 ఆగస్టు 26వరకు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ్‌ సీజేఐ పదవిలో కొనసాగనున్నారు. 

Related posts

క్లియర్: బాబు చేసిందీ, జగన్ చేస్తున్నదీ భూదందానే

Satyam NEWS

స్పెషల్ బ్రాంచ్ అంటే జిల్లా పోలీస్ శాఖకు కళ్ళు చెవులు లాంటిది

Satyam NEWS

రాజంపేటలో వృద్ధులకు రాజకీయ కష్టం

Satyam NEWS

Leave a Comment