38.2 C
Hyderabad
April 29, 2024 14: 53 PM
Slider కృష్ణ

చంద్రబాబు నివాసంలో రాజ శ్యామల యాగం

#chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజ శ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు. 50 మంది రిత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. రాజ శ్యామల యాగంలో భాగంగా  మూడు రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు. ఆదివారం పూర్ణాహుతి తో యాగం ముగియనుంది.

Related posts

జగన్ కు అప్పాయింట్ మెంట్ ఇవ్వని మోడీ, అమిత్ షా

Satyam NEWS

తెలంగాణ లో బీజేపీ ఎన్నికల శంఖారావం

Satyam NEWS

పంచెకట్టు తో ఆకట్టుకున్న నట సింహం

Satyam NEWS

Leave a Comment