28.7 C
Hyderabad
April 27, 2024 06: 21 AM
Slider నిజామాబాద్

అరుదైన శస్త్ర చికిత్సలో భారీ కణితి తొలగింపు

yellareddy hospital

ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో గురువారం వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు.  సిర్గాపూర్ గ్రామానికి చెందిన మహబూబ్ బీ 65 సంవత్సరాల వయస్సు గల మహిళ కడుపునొప్పితో హాస్పిటల్లో చేరింది.

వైద్యులు పరీక్షలు నిర్వహించి కడుపులో కణితి ఉందని గుర్తించి వెంటనే 5 కేజీ ల కణితిని డాక్టర్ నాగేశ్వరరావు అరుదైన ఆపరేషన్ చేసి కణితిని తొలగించారు. ఈ సందర్భంగా మహిళ కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది వైద్యులను అభినందించారు.

Related posts

తిరుమలలోకొనసాగుతున్న భక్తుల రద్దీ

Bhavani

ఉన్న రోడ్డు పోయే…కొత్త రోడ్డు వేయకపోయె

Satyam NEWS

అదుపుతప్పి పొలాల్లోకి తీసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Satyam NEWS

Leave a Comment