33.7 C
Hyderabad
April 29, 2024 02: 38 AM
Slider సినిమా

మీరు మా సినిమా చూడండి…మేము మీ సినిమా చూస్తాం…

#raghurama

ఈ సంక్రాంతి టాలీవుడ్ సూపర్ స్టార్స్ బాలకృష్ణ వీర సింహా రెడ్డి గా 11న,చిరంజీవి వాల్తేరు వీరయ్య గా 12 న సందడి చేయనున్నారు.ఈ రెండు చిత్రాలను మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థ నిర్మించింది. రెండు చిత్రాల్లో హీరోయిన్ గా శృతిహాసన్ నటించింది. ఇప్పటికే విడుదలైన రెండు చిత్రాల ప్రచార చిత్రాలు,ట్రైలర్ లు,పాటలు సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టు కున్నాయి.

అప్పుడే ఈ రెండు చిత్రాల విడుదల ఔతున్న థియేటర్లు వద్ద వారి ఫ్యాన్స్ సందడి మాములుగా లేదు.ఇదే పరిస్థితి ఇతర దేశాలలో ఈచిత్రాలు విడుదల ఔతున్న థియేటర్ల వద్ద కూడా నెలకొంది.ఫ్యాన్స్ మాచిత్రం సూపర్ హిట్ అంటే మా చిత్రం సూపర్ హిట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.దీన్ని ఆసరా గా తీసుకొని ఈ ఫ్యాన్స్ మధ్య రాజకీయంగా గొడవలు సృష్టించేందుకు సోషల్ మీడియాలో ప్రత్యర్ధులు కుల ఘర్షణలు రెచ్చ గోడరతారని మోసపోవద్దని జాగ్రత్తగా ఉండాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తో సహా పలువురు ట్విట్టర్ వేదికగా కోరుతున్నారు.

దీనికి సంఘీభావం గా అనేక మందు సోషల్ మీడియాలో “మీరు మా సినిమా చూడండి…మేము మీ సినిమా చూస్తాం” అంటూ పోస్టులు పెడుతున్నారు.దీన్ని అందరూ పాటిస్తే శుభ ఫలితాలు వస్తాయని అందరూ భావిస్తున్నారు.ఆల్ ది బెస్ట్ చిరు…బాలయ్య ఫ్యాన్స్..

Related posts

బి ఆర్ యస్ , కాంగ్రెస్ నేతల వాగ్వాదం.. ఉద్రిక్తత

Satyam NEWS

లుక్స్ డిసివ్స్: బిడ్డ రూపంలో ఘరానా స్మగ్లింగ్

Satyam NEWS

ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి

Sub Editor

Leave a Comment