42.2 C
Hyderabad
April 26, 2024 15: 40 PM
Slider మహబూబ్ నగర్

జైపాల్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణుల ఘన నివాళి

#Dr.Mallu Ravi

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి ఎస్.జైపాల్ రెడ్డి అని మాజీ ఎంపి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి అన్నారు. జైపాల్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆయన నేడు ఘనంగా నివాళులు అర్పించారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని కడ్తల్, అమన్ గల్ మండలాలో జైపాల్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాలలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం లో ప్రధాన పాత్ర పోషించిన, తెలంగాణ మేధావి, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత జైపాల్ రెడ్డి అని అన్నారు. ఆయనను తెలంగాణ ప్రజలు నిత్యం స్మరించుకోవాలని మల్లురవి అన్నారు.

Related posts

ముదిరాజ్ లకు ప్రాధాన్యతనివ్వని తెలంగాణ ప్రభుత్వం

Satyam NEWS

ఉస్మానియా మెడికల్ కాలేజీలో 7 జూడాలకు కరోనా

Satyam NEWS

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో అన్నదాన కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment