తన ప్రతిభాపాటవాలతో
ఆనాటి రాజకీయ అనిశ్చితిని
తొలగించి,ప్రధాని పదవిని
చేపట్టిన ప్రతిభాశాలి.
తన ముందుచూపుతో
దేశములో ఆర్థిక సంస్కరణలను
ప్రవేశపెట్టి,దేశ వికాసానికి
తోడ్పడిన మహా మేధావి.
తన రాజకీయ చాతుర్యముతో
పరిపాలనా అనుభవంతో
ప్రతిపక్షాల నిందలనెదుర్కొని
పాలన సాగించిన ధీశాలి.
గొల్ల రామవ్వ,సహస్ర ఫన్,ది ఇన్సైడర్ వంటి రచనలను
పలు భాషల్లో చేసిన
బహుభాషా కోవిధుడు.
సాహితీవేత్తగా,రాజకీయ
చాణుక్యుడుగా,బహుభాషా
కొవిదుడుగా,దానశీలిగా
బహుముఖ ప్రజ్ఞాశాలి పి.వి.
వేదార్థం మధుసూదన శర్మ, 9063887585