పశ్చిమ గోదావరి చింతలపూడి పోలీసు స్టేషన్ లో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీ ఐ డి చీఫ్ పి వి సునీల్ కుమార్ పై అసభ్య పదజాలంతో దూషించారని ఆయన పై చర్యలు తీసుకోవాలంటూ చింతలపూడి గ్రామానికి చెందిన గొంది రాజు అనే వ్యక్తి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
previous post