28.7 C
Hyderabad
April 28, 2024 10: 25 AM
Slider పశ్చిమగోదావరి

ఎంపి రఘురామ పై ఎస్ సి ఎస్టీ కేసు నమోదు

#RRR
పశ్చిమ గోదావరి చింతలపూడి పోలీసు స్టేషన్ లో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీ ఐ డి చీఫ్ పి వి సునీల్ కుమార్ పై  అసభ్య పదజాలంతో దూషించారని ఆయన పై చర్యలు తీసుకోవాలంటూ చింతలపూడి గ్రామానికి చెందిన గొంది రాజు అనే వ్యక్తి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Related posts

ఇటుక బట్టీలతో ప్రబలుతున్న విషవాయువులు

Bhavani

హర్యానాలో 12 పిస్టల్స్ లభ్యం

Sub Editor

రంగనాయక సాగర్ మూడవ పంపు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment