40.2 C
Hyderabad
April 26, 2024 13: 23 PM
Slider శ్రీకాకుళం

సంక్రాంతి సంబరాలు లో పాల్గొన్న ఎం.జి.ఆర్

#patapatnam
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం పిండ్రువాడ గ్రామంలో ఎం.జి.ఆర్ యువసేన సభ్యులు  సంక్రాంతి ముగ్గులు పోటీ  కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 45  మంది పొటీదారులు పాల్గొన్నారు. వీరిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వారికికి ప్రైజ్ మనీగా 5,000/-, 2,000/-, 2,000/- అందచేశారు. 

సెకండ్ ప్రైజ్  ఐదు గురికి, థర్డ్ ప్రైజ్ ముగ్గురి కి దక్కింది. పాతపట్నం నియోజకవర్గం టి.డి.పి యువ నాయకులు ప్రముఖ సామాజిక వేత్త  మామిడి గోవిందరావు  (ఎం.జీ.ఆర్ ) బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎం.జి.ఆర్ మాట్లాడుతూ ప్రతీ ఏడాది సంక్రాంతికి ముగ్గులు పోటీ నిర్వహించి ఆడపడుచులకు కానుకలను బహుమతుల రూపంలో అందించడం ఆనవాయితీ గా వస్తున్నదని అన్నారు. ఈ సంవత్సరం పిండ్రువాడ గ్రామంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. 
సంక్రాంతి పర్వదినానంగా ఆడపడుచులకు కానుకలతో పాటు ప్రతీ ఇంటికి వెళ్ళి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిుజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మండ చిన్నమ్మి,(దండాసి)  తంగి రమేష్, కరణం సత్యన్నారాయణ, పిల్లా ప్రశాంత్ కూమార్, కారణం వెంకటరమణ,యడ్ల జోగారావు, ఎస్‌ దాలిరాజు,డిల్లి, తదితరులు పాల్గొన్నారు.
 

Related posts

ఆహా యాప్ లో విడుదల అయిన నవీన్ చిత్రం

Satyam NEWS

శాస్త్రీయ విద్యా విధానం కావాలి

Bhavani

ఫెస్టివల్ మూడ్ :అనుకున్నట్టే ఆడపిల్లలు పుట్టారు పండుగ చేశారు

Satyam NEWS

Leave a Comment