28.7 C
Hyderabad
April 26, 2024 10: 54 AM
Slider విశాఖపట్నం

విశాఖలో కిరాతకం: ఆరుగురి దారుణ హత్య

#Crime Scene

పాత కక్షల కారణంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో ఆరుగుర్ని అతి కిరాతకంగా నరికి చంపారు.

చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నిద్ర మత్తులో ఉన్నవారిపై దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు.

అందరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

వత్తిడికి గురికాకుండా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి

Satyam NEWS

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

Satyam NEWS

ఉమామహేశ్వరి మరణం బాధాకరం

Satyam NEWS

Leave a Comment