32.7 C
Hyderabad
April 26, 2024 23: 39 PM
Slider నల్గొండ

బ్రూటల్ కిల్లింగ్: ఆస్తి కోసం తల్లిని చెల్లిని చంపేపిన ఘనుడు

murder

సవతి తల్లిని, చెల్లిని చంపేస్తే ఆస్తి తనదౌతుందనుకున్నాడు ఒక కొడుకు. ఇద్దర్ని చంపితే నేరస్తుడు అవుతాడు కానీ ఆస్తికి వారసుడు అవుతాడా? ఇంత చిన్న లాజిక్ మర్చిపోయిన హరీష్ అనే వాడు సవతి తల్లిని, చెల్లిని చంపేశాడు. సూర్యాపేట మండలం తాళ్ళ ఖమ్మం పహాడ్ గ్రామం లో ఈ దారుణం చోటు చేసుకొంది.

కొద్ది రోజులుగా హరీష్ కుటుంబంలో ఆస్తి కోసం తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మారు తల్లి అంజమ్మ, చెల్లెలు మౌనికను కొడుకు హరీష్ రోకలి బండతో మోది దారుణంగా హత్య చేసాడు. చెల్లి స్పాట్ లోనే మృతి చెందగా, మారు తల్లి సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో మృతి చెందింది.

Related posts

కరోనా కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవిత

Satyam NEWS

శాసనసభ్యుడు సైదిరెడ్డికి వినతిపత్రం అందజేసిన ప్రెస్ క్లబ్ సభ్యులు

Satyam NEWS

మాల మహానాడు మానకొండూరు మండల కమిటీ ఏర్పాటు

Satyam NEWS

Leave a Comment