37.2 C
Hyderabad
May 2, 2024 13: 16 PM
Slider వరంగల్

విజయవంతమైన సదరం క్యాంపు: 53 మంది దివ్యాంగులు హాజరు

#MuluguHealthCamp

ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన  సదరం క్యాంపు విజయవంతంగా ముగిసిందని పెన్షన్స్ డీ పీ ఎం పద్మప్రియ తెలిపారు. 

ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం  మీ సేవలో నమోదు చేసుకున్న  దివ్యాంగులకు  సదరం క్యాంపు తేదీ స్లాట్ బుక్ అయిన  వారు  నేడు శారీరక దివ్యాంగులు 36 మంది వినికిడి లోపం దివ్యాంగులు 17 మంది హాజరయ్యారని ఆమె తెలిపారు.

ఈ సదరం క్యాంపు లో ఆర్థోపెడిక్ డాక్టర్లు  గౌతమ్ చౌహన్, చందూనాయక్, డాక్టర్ , ఫిజియో థెరపిస్టులు విజయ్ రాజ్,  ఆడియాలజిస్ట్  అంజయ్య , సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన యుద్ధవిమానాలు

Bhavani

బీజేపీలో చేరిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ

Satyam NEWS

కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోకపోతే ప్రజాగ్రహం తప్పదు

Satyam NEWS

Leave a Comment