శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు లో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది.
అనంతరం హోమం, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లూరు ఆర్య వైశ్య సోదర సోదరీమణులు బంధు మిత్ర సపరివార సమేతంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ముత్తుకూరు ఆర్య వైశ్య సంఘ ప్రెసిడెంట్ నరసింహారావు, శ్రీ వాసవీ క్లబ్ రీజనల్ చైర్మన్ చందా వెంకటస్వామి పాల్గొన్నారు.