34.2 C
Hyderabad
May 19, 2025 17: 17 PM
Slider జాతీయం

రామ‌జ‌న్మ‌భూమి ట్ర‌స్టు చీఫ్‌కు క‌రోనా పాజిటివ్‌

#SriRamajanmaBhoomi

శ్రీ రామ‌జ‌న్మ‌భూమి ట్ర‌స్టు ప్ర‌ధాన పూజారి నృత్య గోపాల్ దాస్‌కు క‌రోనా పాజిటీవ్ వచ్చింది. శ్రీకృష్ణ జ‌న్మాష్ట‌మి వేడుక‌ల్లో పాల్గొనేందుకు ఆయ‌న మధుర వెళ్లారు.

అక్కడ  శ్వాస‌కోస ఇబ్బందులు రావడంతో డాక్ట‌ర్లు కరోనా ప‌రీక్ష నిర్వ‌హించారు. ఆ టెస్టుల్లో కరోనా పాజిటీవ్ వచ్చింది.

 మ‌హంతి నృత్య‌గోపాల్ దాస్‌కు మెరుగైన చికిత్స అందించాలంటూ యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ మధుర జిల్లా వైద్యాధికారితో మాట్లాడారు.

Related posts

డిమాండ్: కరెంటు చార్జీల భారం తగ్గించాలి

Satyam NEWS

కరీంనగర్ సిగలో సిద్ధమవుతున్న తీగలమణిహారం

Satyam NEWS

నూతన సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శానంపూడి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!