32.7 C
Hyderabad
April 27, 2024 02: 59 AM
Slider జాతీయం

రామ‌జ‌న్మ‌భూమి ట్ర‌స్టు చీఫ్‌కు క‌రోనా పాజిటివ్‌

#SriRamajanmaBhoomi

శ్రీ రామ‌జ‌న్మ‌భూమి ట్ర‌స్టు ప్ర‌ధాన పూజారి నృత్య గోపాల్ దాస్‌కు క‌రోనా పాజిటీవ్ వచ్చింది. శ్రీకృష్ణ జ‌న్మాష్ట‌మి వేడుక‌ల్లో పాల్గొనేందుకు ఆయ‌న మధుర వెళ్లారు.

అక్కడ  శ్వాస‌కోస ఇబ్బందులు రావడంతో డాక్ట‌ర్లు కరోనా ప‌రీక్ష నిర్వ‌హించారు. ఆ టెస్టుల్లో కరోనా పాజిటీవ్ వచ్చింది.

 మ‌హంతి నృత్య‌గోపాల్ దాస్‌కు మెరుగైన చికిత్స అందించాలంటూ యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ మధుర జిల్లా వైద్యాధికారితో మాట్లాడారు.

Related posts

హాట్ కామెంట్ చేసిన ఈటలతో సీఎం కేసీఆర్ సమావేశం

Satyam NEWS

ఘనంగా ముగిసిన ప్రాణహిత పుష్కారాలు

Satyam NEWS

మోసాల కాంగ్రెస్ కు వచ్చేది 20 సీట్లే

Satyam NEWS

Leave a Comment