28.7 C
Hyderabad
April 28, 2024 04: 35 AM
Slider వరంగల్

నవోదయ కు ఎంపికైన ములుగు సెయింట్ ఆంథోనీస్ విద్యార్ధులు 

#navodaya

ములుగు జిల్లాలోని ఆంథోనీస్ హై స్కూల్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు నవోదయ పరీక్ష లో ఉత్తీర్ణులయ్యారు. ఏప్రిల్ నెలలో నవోదయ పరీక్ష నిర్వహించారు. ఆంథోనీస్ హై స్కూల్ కు చెందిన కొండేటి దీవన్ కుమార్, బండారు సాధ్వి ఈ ఘనత సాధించారు.

దీనికి సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్ ములుగు పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి పాఠశాల కరస్పాండెంట్ యారవ కవిత, డైరెక్టర్లు  సానికొమ్ము వెంకటప్ప రెడ్డి, బొల్లం రవి ,ఏళ్ల మధుసూదన్, పాఠశాల హెడ్ మాస్టర్ కందాల రమేష్ అభినందనలు తెలిపారు.  

Related posts

రైతుబంధు మాసపత్రిక వ్యవసాయ రంగ కథల పోటీ

Satyam NEWS

తిరుపతి లోక్ సభ నుంచి బిజెపి అభ్యర్ధి కే అవకాశం

Satyam NEWS

దివ్యత్వానికి త్యాగానికి ప్రతీక గా మొహర్రం

Satyam NEWS

Leave a Comment