32.7 C
Hyderabad
April 26, 2024 23: 15 PM
Slider ముఖ్యంశాలు

25న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన మావోలు

#Maoist Bundh 1

కవి వరవరరావుతో పాటు భీమా కోరెగావ్ సంఘటన నిందితులు అందరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ  సీపీఐ(మావోయిస్టు) రాష్ట్ర కమిటీ ఈ నెల 25న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. అదేవిధంగా అటవీ ప్రాంతాల నుంచి గ్రే హౌండ్స్ సిబ్బంది వెనక్కి వెళ్లాలని వారు డిమాండ్ చేశారు.

మావోయిస్టు పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఈ మేరకు లేఖను విడుదల చేశారు. భీమా కోరెగావ్ సంఘటనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావు, ఇతరులను విడుదల చేయాలని అదేవిధంగా రాజకీయ ఖైదీలను, 60 ఏళ్లు పైబడిన ఖైదీలను విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేయాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు.

Related posts

నిధులు వచ్చేదాకా వదిలిపెట్టేది లేదు

Satyam NEWS

విద్యల నగరంలో పిల్లలతో ముష్ఠెత్తుకుంటున్న గర్భిణులు

Satyam NEWS

ఫైరింగ్ :జమ్మూలోఎన్‌కౌంటర్‌ హిజ్బుల్ఉగ్రవాది హతం

Satyam NEWS

Leave a Comment