30.7 C
Hyderabad
April 29, 2024 06: 21 AM
Slider వరంగల్

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

#taslima

కుటుంబ పెద్దను కోల్పోవడం బాధాకరమని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రానికి చెందిన పాత్రికేయులు దేశిని మహేందర్ గౌడ్, వినీల్ గౌడ్ ల తండ్రి రాములు గౌడ్ ఇటీవలే అనారోగ్యంతో మరణించారు.

విషయం తెలుసుకున్న తస్లీమా బుధవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇలాంటి సందర్భాలోనే మనో ధైర్యంతో ఉండాలని కుటుంబ సభ్యులకు  ధైర్యం కల్పించారు. తస్లీమా వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ సభ్యులు ఉన్నారు.

Related posts

29,30 తేదీలలో తుంగతుర్తి మండల స్థాయి ఆటల పోటీలు

Bhavani

ప్రత్యేక పారిశుధ్య నిర్వహణకు 450 మంది కార్మికులు ఏర్పాటు

Satyam NEWS

వైసీపీకి దిమ్మతిరిగే నిర్ణయం: పంచకర్ల అవుట్

Satyam NEWS

Leave a Comment