గురువారం ములుగు మండలం కాసిందేవి పేట గ్రామానికి చెందిన కీ.శే. మహ్మద్ రియాజ్ – మైబూబీ దంపతుల కూతురు సల్మా – యాకూబ్ పాషా ల వివాహం ఇంచర్ల గ్రామంలోని M.R ఫంక్షన్ హాల్ జరిగింది. ఈ వివాహానికి హాజరైన తస్లీమా నూతన వధూవరులను ఆశీర్వదించారు, తస్లీమా వెంట తదితరులు ఉన్నారు.