40.2 C
Hyderabad
April 29, 2024 18: 43 PM
Slider వరంగల్

పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

#taslima

సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ సభ్యుడు  అశోక్ వాళ్ళ నాన్నమ్మ  సారమ్మ అనారోగ్యంతో గురువారం మరణించారు. విషయం తెలుసుకున్న ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ ములుగు జిల్లా వెంకటాపూర్ వెళ్లి మృతురాలి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.

సారమ్మ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి, తస్లీమా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను తస్లీమా ఓదార్చారు. దహన సంస్కారాల నిమిత్తం సాయం అందించారు.

Related posts

కేంద్రం జోక్యంపై భయంతోనే కేసీఆర్ ఆకస్మిక నిర్ణయం

Satyam NEWS

వేములవాడ ఆలయంలో అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం

Satyam NEWS

నెల్లూరు కోర్టు చోరీ కేసులో ఎలాంటి సంబంధం లేదు

Satyam NEWS

Leave a Comment