108 లో ప్రసవం.. తల్లి బిడ్డలు క్షేమం
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని భవానీపెట్ గ్రామానికి చెందిన ఎండ్రియాల సౌందర్యకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కి సమాచారం అందించారు. భవానీపెట్ చేరుకున్న 108 సిబ్బంది సౌందర్యను అంబులెన్స్ లోకి...