రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మార్చి 9 నుంచి ఏప్రిల్ 3 వరకు తొలి...
ఉద్యోగుల ఉద్యమంలోకి రాజకీయ పార్టీలు చేరాయని దీనివల్ల ఉద్యోగుల ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతింటాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యమంలోకి పార్టీలను స్వాగతిస్తామని ఉద్యోగులే అంటున్నారు. అదే జరిగితే...
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. పిఆర్సీ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ నేడు ముఖ్యమంత్రితో సమావేశం అయింది. అనంతరం మంత్రి బొత్స...
ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపునకు సంబంధించి ప్రభుత్వం ఇంకా జీవో ఇవ్వకపోవటంతో ఉద్యోగుల్లో అయోమయం నెలకొన్నది. నేడు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం నెలకొని ఉన్నది. ఉద్యోగుల పదవీ విరమణల...
రాష్ట్ర ఎన్జీవో సంఘాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘాధ్యక్షుడు వెంకట్రామ రెడ్డిల తీరును టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో...