‘‘నేను మీ భారత్ జోడో యాత్రకు మద్దతు ఇస్తున్నాను’’ ఈ మాటలు అన్నది ఎవరో రాజకీయ నాయకుడు కాదు. రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కూడా కాదు. ఆరేళ్ల ఆర్యమాన్ భారత్ జోడో యాత్ర...
రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఇప్పుడు కొత్త మలుపు వచ్చింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న సమయంలో రాజస్థాన్ కాంగ్రెస్ ముందు మరో సంక్షోభం తలెత్తింది. పార్టీ ఆర్గనైజేషన్...
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉంది. రాహుల్ గాంధీ యాత్ర మహారాష్ట్రలోని జల్గావ్ జమోద్ గ్రామం మీదుగా బుర్హాన్పూర్ మీదుగా మధ్యప్రదేశ్లోకి ప్రవేశించింది. రాహుల్ గాంధీకి...
గుజరాత్ దుర్ఘటనలో మరణించిన వారికి కాంగ్రెస్స్ నాయకుడు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర లో 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపo ప్రకటించారు. 54వ రోజు భారత్ జోడోయాత్ర షాద్నగర్లో ఉదయం...
ప్రత్యేక ఆహ్వానం మేరకు మక్తల్ లో గురువారం (27.10.2022) నాడు పున:ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లో పాల్గొనడానికి.. పౌర సమాజ సంస్థల ప్రతినిధులతో పాటు, గల్ఫ్ వలస కార్మిక హక్కుల...