39.2 C
Hyderabad
May 3, 2024 13: 36 PM

Tag : China Aggression

Slider ప్రపంచం

భారత్ లో చైనా రాయబారిని ఎందుకు మారుస్తున్నది….?

Satyam NEWS
భారత్‌కు కొత్త రాయబారిని నియమించాలని చైనా నిర్ణయించింది. ఈ నిర్ణయంతో భారత్-చైనా సంబంధాలపై మరోసారి చర్చ ప్రారంభం అయింది. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతకు తెరపడుతుందా లేక గతం కంటే మరింత పెరుగుతుందా అనే...
Slider ప్రపంచం

మరో టెర్రరిస్టుపై చర్యలను అడ్డుకున్న చైనా

Satyam NEWS
పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా అధినేత షాహిద్ మెహమూద్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా జాబితా చేయాలన్న భారత్, అమెరికాల ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకుంది. ఉగ్రవాదులను బ్లాక్ లిస్టులో చేర్చేందుకు డ్రాగన్ దేశం నిరాకరించడం ఇది...
Slider ప్రపంచం

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశం పాకిస్తాన్

Satyam NEWS
‘‘ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం పాకిస్తాన్’’ ఈ మాటలు అన్నది వేరెవరో కాదు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్. కాలిఫోర్నియాలోని లాస్ ఏజెలిస్ లో జరిగిన డెమెక్రటిక్ కాంగ్రిగేషనల్ క్యాంపెయిన్ కమిటీ రిసెప్షన్ లో...
Slider ప్రపంచం

వెనకడుగు: చైనా చర్యల్ని నమ్మ వచ్చా?

Satyam NEWS
భారత్ – చైనా సరిహద్దుల్లో నిన్నటి వరకూ  ఉద్రిక్తతలు పెద్ద ఎత్తున రాజ్యమేలాయి. పెద్ద యుద్ధమే వస్తుందని ఒక సమయంలో అందరం భయపడ్డాం. ఇరు దేశాల మధ్య అనేక దశల్లో శాంతి చర్చలు జరిగాయి....
Slider ప్రపంచం

భారత్ చేతిలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన బాంబర్?

Satyam NEWS
గత కొన్నేళ్లుగా చైనా నుంచి భారత్ తీవ్ర కవ్వింపు చర్యలు ఎదుర్కొంటున్నది. దానికి తగిన సమాధానం చెప్పేందుకు ఒక అడుగు వెనక్కు వేయాల్సిన పరిస్థితి ఉంది. చైనా వద్ద అధునాతన ఆయుధాలు ఉన్నాయి. వాటికి...
Slider ప్రపంచం

తైవాన్ విషయంలో యుద్ధం జరిగితే ఏమౌతుంది?

Satyam NEWS
తైవాన్‌లో అమెరికా పార్లమెంట్ దిగువ సభ అయిన  ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన పర్యటన చైనాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పెలోసి పర్యటన ప్రారంభమైన...
Slider ప్రపంచం

చైనా దుష్ట పన్నాగమే శ్రీలంక పతనానికి కారణం

Satyam NEWS
చైనా దుష్ట పన్నాగమే శ్రీలంక ప్రస్తుత ఆర్థిక దుస్థితికి కారణమని అమెరికా నిఘా సంస్థ CIA చీఫ్ బిల్ బర్న్స్ ఆరోపించారు. శ్రీలంక చేసిన తప్పును ఇతర దేశాలకు హెచ్చరికగా పరిగణించాలని అన్నారు. వాషింగ్టన్‌లో...
Slider ప్రపంచం

మన సరిహద్దుల్లో చైనా కొత్త ఎత్తుగడ

Satyam NEWS
మన సరిహద్దుల్లో చైనా కాలుదువ్వుతూనే ఉంది. చైనా వ్యూహాత్మక వైఖరితో భారత్‌ వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి కొత్త రహదారిని నిర్మించాలని యోచిస్తున్నట్లు బుధవారం ఒక మీడియా కథనం తెలిపింది. టిబెట్‌లోని లుంగ్జే...
Slider ప్రపంచం

నేపాల్ భూ భాగాన్ని ఆక్రమించిన చైనా?

Satyam NEWS
ప్రతి సారీ దుందుడుకు వైఖరి ప్రదర్శించే చైనా ఇప్పుడు నేపాల్ భూభాగంలోకి చొరబడింది. ఈ విషయం నేపాల్ ప్రభుత్వమే వెల్లడించింది. అయితే ఈ విషయం స్థానిక వార్తా సంస్థ ద్వారా వెల్లడైందని, దీన్ని అధికారికంగా...
Slider ప్రపంచం

పాలకులు ఎడాపెడా అప్పులు చేసేస్తే ఏమౌతుంది?

Satyam NEWS
దేశం లేదా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతే ఏమౌతుంది? ఏమి జరుగుతుందో శ్రీలంక ను చూస్తే అర్ధం అవుతుంది. తీసుకున్న రూ.2,200 కోట్ల రుణం తిరిగి చెల్లించనందుకు శ్రీలంకకు చెందిన హంబన్‌తోట హార్బర్ ను...