40.2 C
Hyderabad
April 28, 2024 16: 42 PM

Tag : Corona Positive

Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లాలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు

Satyam NEWS
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటీవ్ రావడంతో ఆ గ్రామస్థులు బెంబేలెత్తుతున్నారు. హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వర్తించే...
Slider మహబూబ్ నగర్

పెరుగుతున్న పాజిటీవ్ కేసులతో నాగర్ కర్నూల్ జిల్లా అప్రమత్తం

Satyam NEWS
నాగర్ కర్నూలు జిల్లాలోని చారకొండ మండలం రామచంద్రాపురం, ఈ నెల 23న పాజిటివ్ కేసు నమోదు కాగా నేడు వంగూరు మండలం కొండారెడ్డి పల్లి లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో...
Slider ముఖ్యంశాలు

Solidarity: మరో పోలీసు అధికారికి కరోనా పాజిటీవ్

Satyam NEWS
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేస్తున్న పోలీసులపై పెను ప్రభావం పడుతున్నది. నిన్న పోలీస్ కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి కరోనా వైరస్ కారణంగా మరణించగా నేడు మరో పోలీసు...
Slider ఆంధ్రప్రదేశ్

ఏపిలో ఆగని కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో 19 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...
Slider చిత్తూరు

కరోనా కరోనా: నోరు మూసుకుని పని చేయాల్సిందే

Satyam NEWS
కరోనా లాక్ డౌన్ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్నారా? మీకు మాస్కులు లేకపోయినా, గ్లౌజులు ఇవ్వకపోయినా బయటకు చెప్పొద్దు. పోలీసులు, మునిసిపాలిటీ సిబ్బంది, డాక్టర్లూ ఎవరైనా సరే. నోరు మూసుకుని పని చేయాల్సిందే....
Slider ఆంధ్రప్రదేశ్

కరోనా పాజిటీవ్ కేసుల్లో 7వ స్థానానికి ఏపీ

Satyam NEWS
కరోనా వైరస్ వ్యాప్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఏడవ స్థానానికి చేరింది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరిగి ప్రస్తుతం 303కు చేరుకుంది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 74 కేసులు నమోదు...
Slider తెలంగాణ

మర్కజ్ కారణంగా తెలంగాణలో పెరిగిన కరోనా

Satyam NEWS
తెలంగాణాలో నేడు కొత్తగా 43 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో తెలంగాణ లో ఇప్పటి వరకు 272 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తేలింది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య...
Slider నిజామాబాద్

ఢిల్లీ వెళ్లి వచ్చిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

Satyam NEWS
ఢిల్లీ వెళ్లి వచ్చిన ఇద్దరికి బాన్సువాడలో కరోనా పాజిటీవ్ వచ్చింది. కామారెడ్డి జిల్లాలో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి చంద్రశేఖర్ తెలిపారు. దేవునిపల్లికి చెందిన మల్లయ్య బాన్సువాడ...