నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఏపూర్ గ్రామంలో తొలి కరోనా కేసు నమోదయింది. ఈ విషయం తెలియడంతో మండల ప్రజలంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏపూర్ గ్రామానికి చెందిన ఒక 60...
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల నెల రోజులుగా హెల్త్ డ్రింక్స్ సరఫరా చేశారు. ఈ సందర్భంగా బుధవారం పారిశుద్ధ్య కార్మికులందరూ థ్యాంక్యూ శేఖర్ కమ్ముల...
కరోనా లాక్ డౌన్ పరిస్థితులు మనకు అనేక కొత్త విషయాలు నేర్పుతున్నాయి. జీవితంలోని కొత్త కోణాలు తెలియజేస్తున్నాయి. అనేక భవిష్య మార్గదర్శకాలు చూపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బంది అంటే ప్రజలకు చిన్నచూపు...
కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి అవుట్ సోర్సింగ్ నర్సింగ్ సిబ్బంది నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను కలిశారు. అవుట్ సోర్సింగ్ నర్సింగ్ సిబ్బందికి...
ఈ ప్రాంతం నుంచి ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన ఆరుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మిగతా ఐదుగురి పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. అయితే, కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తి...
కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా డాక్టర్లు పని చేస్తుంటే వారిపై గాంధీ హాస్పిటల్ లో ఒక కరోనా రోగి దాడి చేసిన విషయం తెలిసిందే. దేశం మొత్తం తలదించుకున్న...
కరోనా వైరస్ సోకిన వారు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా గాంధీ ఆసుపత్రిలోని కరోనా పేషంట్లు ప్రవర్తిస్తున్నారు. ఢిల్లీలోని మర్కజ్ మసీదు నుంచి వచ్చిన వారిలో చాలా మందికి కరోనా సోకిన విషయం...
కరోనా బారిన పడి ఒక వ్యక్తి మరణించగా అతని బంధువులు గాంధీ ఆసుపత్రి వైద్యుడిపై దాడి చేసిన అత్యంత హేయమైన చర్య నేడు జరిగింది. నిర్మల్ జిల్లాకు చెందిన అన్నదమ్ములిద్దరికి కరోనా సోకింది. వారిద్దరిని...
హైదరాబాద్ నగరంలో స్వైన్ ఫ్లూ కలకలం మళ్లీ రేగింది. గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ కేసు నమోదు కావడంతో ఒక్కసారిగా వైద్యులు అలర్ట్ అయ్యారు. ఈ సీజన్లో ఇదే మొదటి స్వైన్ ఫ్లూ కేసు...