రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ జిఎచెంసి పార్క్ లో హీరో నాని, హీరోయిన్స్ కృతిశెట్టి, సాయి పల్లవి, నిర్మాత బోయినపల్లి...
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఊరు ఊరికో జమ్మి చెట్టు..గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా నేడు కీసర రామ లింగేశ్వర స్వామి ఆలయ...
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా రాష్ట్రంలోని ‘గుడిగుడికో జమ్మి చెట్టు’ కార్యక్రమం చాలా గొప్పదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. హైదరాబాద్ లోని మాసాబ్ట్యాంక్...
కోట్ల హృదయాలను కదిలించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. ప్రతీ రోజు పుడమిపై వేల చేతులు మూడు మొక్కలు నాటుతూ మురిసిపోతున్నాయి. సామాన్యుల నుంచి మహామహులను కదిలించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”...
రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లోని గోల్నాక డివిజన్ లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నామని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తులసి...
పచ్చదనం పెంపు అవసరాన్ని, అనివార్యతను దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరిలో స్ఫురింపచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అభినందనీయమని అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకున్న తన...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న ఒక గంటలో కోటి మొక్కలు నాటుదామని ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున పిలుపు నిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ...
తన పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటి గ్రీన్ ఛాలెంజ్ లో భాగం పంచుకున్నారు సీనియర్ నాయకుడు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె కేశవరావు. ఈ సందర్భంగా ఆయనకు వృక్షవేదం పుస్తకాన్ని...
ప్రకృతి ఉద్యమం ప్రతి హృదయాన్ని కదిలిస్తుంది. మొక్కలు నాటాలనే “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నినాదం ఉద్యమమై సాగుతుంది. ఎక్కడికక్కడ, ఎవరికివారుగా మనదే ఛాలెంజ్, మనదే ప్రకృతి అనే ఆలోచనతో విస్తృతంగా మొక్కలు నాటుతున్నారు. తమ...
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు కొకాపెట్ లోని తన నివాసంలో దక్షిణ భారత సినీ హీరోయిన్ కేథరీన్ ట్రెసా అలెగ్జాండర్ (సరైనోడు చిత్రం లో MLA పాత్రధారి) మొక్కలు నాటారు....