మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. హత్య కేసులో A2గా ఉన్న సునీల్ యాదవ్కు బెయిల్ ఇవ్వొద్దంటూ వివేకా కుటుంబం అభ్యంతరం...
ఏలూరు జిల్లా పెదవేగి మండలం పెదకడిమి పంచాయతీ రావుల చెరువు వేలం పాట వారం రోజులు నిలుపుదల చేస్తూ హై కోర్ట్ స్టే ఇచ్చింది. ఈ చెరువు పై రజకులకు పంచాయతీకి మధ్య వేలం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెనుతురుమల్లి గోపాల కృష్ణారావు శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. శుక్రవారం ఉదయం నేలపాడులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయ...
జీవో నెంబరు ఒకటి ని రాష్ట్ర హైకోర్టు ఈ నెల 23 వరకూ నిలుపుదల చేయడం జగన్ ప్రభుత్వానికి తీరని దెబ్బగానే చెప్పాలి. హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు ఎన్ని వచ్చినా...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేస్తూ కీలక నిర్ణయం వెలువరించింది. సీఎస్ సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి. రాష్ట్ర విభజనప్పుడు...
కడప నగరం చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు పొలం మూల వంక వద్ద ప్రభుత్వ భూముల్లో నిర్మిస్తున్న భావన టౌన్షిప్ అక్రమాలపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని, కడప జిల్లా అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం...
హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి కోర్టులో తప్పుడు సమాచారం సమర్పించారని కోరుకొండ ఎస్ఐ, తహసీల్దార్పై రాజమహేంద్రవరం జడ్జి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. సివిల్ తగాదాల నేపథ్యంలో దళిత మహిళ బోర్ర పద్మావతి ఇంటిని ఎమ్మార్వో, ఎస్ఐ...