మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు సాఫీగా, పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్ మీడియట్ పరీక్షల ఏర్పాట్లపై...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి ఇంటర్మీడియెట్ 2సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు 2లాంగ్వేజ్ పరీక్షను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి సెట్ – 1 ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేసినట్టు ఇంటర్ మీడియెట్ బోర్డు...
ఇంటర్మీడియట్ పరీక్షలు మరోసారి వాయిదా పడనున్నాయి. గతంలో ఇంటర్ షెడ్యూల్ ను జేఈఈ పరీక్షల ప్రకటన తరువాత మార్చారు. ఐతే జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలను ఏప్రిల్ 21 నుంచి మే 4...
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలను ఏప్రిల్ 22 వ తేదీ నుండి జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది . ఈ మేరకు విద్యా శాఖ అధికారులు ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించింది...
తెలుగు రాష్ట్రాలలో ఇంటర్ మీడియట్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. గత ఏడాది ఫలితాల సమయంలో గందరగోళం చెలరేగి 27 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోగా ఈ సారి పరీక్షల నిర్వహణ నుంచే పలు అవకతవకలు...
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల హాల్ టికెట్లను శుక్రవారం వెబ్సైట్లో పొందుపరచనున్నారు. విద్యార్థులు నేరుగా తమ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చు. అలాగే విద్యార్థులు సులువుగా పరీక్షా...