జర్నలిస్టుల సమస్యల సాధనకై పాత్రికేయులు రిలే దీక్షలు నిర్వహించడానికి ఈ నెల 12 వ తారీఖున కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో వినతి పత్రాన్ని ఇవ్వగా, దీక్షలకు ప్రభుత్వ అనుమతులు లేవంటూ అధికారుల నుండి...
జర్నలిస్టులపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దాడులను, జర్నలిస్టులను అణచివేసేందుకు చేస్తున్న కుట్రను సమర్ధంగా ఎదుర్కొంటామని తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనంచిన్న వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ అన్నారు. తొలివెలుగు...
జర్నలిస్టు రఘు అక్రమ అరెస్టుకు నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ ధర్నా నిర్వహించింది. కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద జర్నలిస్టులు నిరసన ప్రదర్శన చేశారు. తొలుత...
కాకతీయ యూనివర్సిటీలో వార్తను కవర్ చేయడానికి వెళ్లిన రాజ్ న్యూస్ రిపోర్టర్ రాము, కెమెరామెన్ భిక్షపతి పై టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. టి.ఆర్.ఎస్.యువజన విభాగం నాయకుడు బైరపాక ప్రశాంత్, అతని అనుచరులు ఈ...
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సీనియర్ పాత్రికేయుడు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్ పై అక్కడి పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేయడం అప్రజాస్వామిక చర్య అని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల...
విజయనగరం జిల్లా కేంద్రంలో జర్నలిస్టులంతా సంఘాలన్నీ పక్కన పెట్టి..ఏకతాటిపై వచ్చి జర్నలిస్టు సంక్షేమంపై ప్రభుత్వ వైఖరికి నిరసన తెలియజేశారు. ఏపీయూడబ్యుజే ,ఏపీడబ్ల్యూఎఫ్ సంయుక్తంగా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ లు మంజూరు...
కరోనా బాధిత జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. జర్నలిస్ట్ యూనియన్ టీయూడబ్ల్యూజే ఐజేయూ పిలుపుమేరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ...
APUWJ, IJU పిలుపు మేరకు గుంటూరు జిల్లా జర్నలిస్టు యూనియన్ నేతలు నరసరావుపేట ఎంపీ కృష్ణ దేవరాయలు కి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల కి 50 లక్షల ప్రమాద భీమా కల్పించాలని, కరోనా వచ్చిన...
విధి నిర్వహణలో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని కరోనా విజృంభిస్తోందని రాజంపేట ఆర్డీవో ధర్మచంద్రా రెడ్డి సూచించారు. కరోనా బారినపడి ఒకే వారంలో ముగ్గురు మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలంటూ కడప...