పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి రొంపిచర్ల మండలం, సంతగుడిపాడు వద్ద ఉన్న కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ )పాఠశాల ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినీ విద్యార్థులతో...
కేజీబీవీ అధ్యాపకులకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లా కే.జీ.బీ.వీ, పిజి.టి సంఘ ప్రధాన కార్యదర్శి ఎం. స్నేహ బిందు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందచేశారు....
రాష్ట్ర విద్యా శాఖ సంచాలకులు దేవసేన ఆదేశాలతో రేపటి నుంచి నాగర్ కర్నూల్ జిల్లా లోని 20 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కేజీబీవీల ప్రత్యేక...
శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు లో పని చేస్తున్న 20 మంది అధ్యాపకులను తొలగించడం అన్యాయమని శ్రీకాకుళం జిల్లా ఒప్పంద, పొరుగు సేవల సంఘ అధ్యక్షుడు సురేష్ బాబు అన్నారు. పరీక్షల్లో మూల్యాంకనం,...
విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని కేజీబీవీ ఉపాధ్యాయులకు డీఈవో గోవిందరాజులు సూచించారు. సిలబస్ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. ఆదివారం ఆయన కొల్లాపూర్ కస్తూర్బా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యా బోధన పరిశీలించారు. సిలబస్...