ప్రజలను భయాందోళనకు గురి చేస్తే కఠిన శిక్ష తప్పదు
కొల్లాపూర్ పట్టణంలో కొందరు వ్యక్తులు పనిగట్టుకుని కరోనా వైరస్ పై పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని, అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామని కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి హెచ్చరించారు. నేటి ఉదయం నుంచి...