Tag : Komatireddy Venkatreddy MP

Slider ముఖ్యంశాలు

జంట హత్యల కేసును సిబిఐకి అప్పగించాలి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Satyam NEWS
పెద్దపల్లి జిల్లాలో  జరిగిన హై కోర్ట్ అడ్వకేట్ దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. నకిరేకల్ నియోజకవర్గం నార్కెట్ పల్లి గ్రామ శివారులో...
Slider ప్రత్యేకం

న‌ల్గొండ ప్రాజెక్టుల‌పై వివ‌క్ష ఎందుకు కేసీఆర్…?

Satyam NEWS
న‌ల్గొండ జిల్లా ప్రాజెక్టుల‌పై కేసీఆర్ చూపిస్తున్న వివ‌క్ష‌పై భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు. వెయ్యి కోట్లు కేటాయిస్తే 4-5 లక్షల ఎక‌రాల‌కు సాగునీరు అందించే శ్రీశైల సొరంగం, బ్ర‌హ్మణ వెల్లంల...
Slider రంగారెడ్డి

LRS పై న్యాయ పోరాటానికి సిద్ధమైన ఎంపీ కోమటిరెడ్డి

Satyam NEWS
TRS ప్రభుత్వం తీసుకున్న LRS ని సవాల్ చేస్తూ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. LRS ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు నష్టం జరుగుతుందని...
Slider నల్గొండ

నల్లగొండ ప్రజల ఉసురు కేసీఆర్ కు తాకుతుంది

Satyam NEWS
ముఖ్యమంత్రి కేసీఆర్ పై భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.బ్రాహ్మణవెల్లంల, ఎస్ ఎల్ బి సి ప్రాజెక్ట్ ల పై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై కోమటిరెడ్డి విరుచుకుపడ్డారు. నల్లగొండ...
Slider ముఖ్యంశాలు

పేదల రక్తం పీల్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం కొత్త స్కీమ్

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న LRS ,BRS చెల్లిపుల నిర్ణయం పేద మధ్యతరగతి కుటుంబాలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. LRS & BRS పై...
Slider నల్గొండ

సోనియాగాంధీ తో వీడియో కాల్ లో మాట్లాడిన కోమటిరెడ్డి

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వీడియో కాల్ లో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి సోనియాగాంధీ కి ఆయన వివరించారు. కరోనా...
Slider నల్గొండ

నిధులు కేసీఆర్ ఇంటికి నీళ్లు ఆంధ్రాకు

Satyam NEWS
పోతిరెడ్డిపాడు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ సిఎం కేసీఆర్ కొండపోచమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారని భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రా ప్రభుత్వం జీవో 203 విడుదల చేసి కృష్ణ నీటిని దోచుకుంటుంటే...