33.7 C
Hyderabad
April 30, 2024 01: 01 AM

Tag : Komatireddy Venkatreddy MP

Slider నల్గొండ

ప్రతి ఒక్క పేద‌వాడికి రూ. 10ల‌క్ష‌లు ఇవ్వాలి: కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

Satyam NEWS
చేత‌కానీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ఉన్నంత కాలం న‌ల్గొండ జిల్లా అభివృద్ది చెంద‌ద‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మండిప‌డ్డారు. ఎన్నిక‌ల కోస‌మే త‌న మాట‌ల‌తో కేసీఆర్ నాట‌కాలు ఆడుతున్నార‌ని విమ‌ర్శించారు. సోమవారం...
Slider ప్రత్యేకం

సాధికారత అంటూనే ద‌ళితుల ప‌ట్ల వివ‌క్ష‌: ఎంపీ కోమ‌టిరెడ్డి

Satyam NEWS
ద‌ళిత సాధికార‌త అంటూనే ద‌ళితుల ప‌ట్ల టీఆర్ఎస్ స‌ర్కార్ వివ‌క్ష చూపిస్తుంద‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మండిప‌డ్డారు. నేడు తుర్క‌యాంజ‌ల్ మున్సిపాలిటీలో అవినీతి ప్ర‌శ్నించిన కాంగ్రెస్ కౌన్సిల‌ర్ల‌పై కేసులు పెట్ట‌డాన్ని నిర‌సిస్తూ...
Slider ముఖ్యంశాలు

కేసీఆర్ అవినీతిని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా: ఎంపీ కోమ‌టిరెడ్డి

Satyam NEWS
విభ‌జ‌న చ‌ట్టంలో తెలంగాణ‌కు రావాల్సిన నిధుల గురించి కేంద్రాన్ని ప్ర‌శ్నిస్తాన‌ని భువ‌నగిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తెలిపారు. అలాగే కేసీఆర్ అవినీతిని పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తావిస్తాన‌ని వివ‌రించారు. ఆదివారం నల్లగొండ జిల్లా న‌కిరేక‌ల్ ప‌ట్ట‌ణంలోని...
Slider ప్రత్యేకం

ద‌క్షిణ తెలంగాణ‌పై కేసీఆర్ శీత‌క‌న్ను: కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

Satyam NEWS
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు రూ. 100 కోట్లు తీసుకురాలేని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ఉంటే ఎంత లేకుంటే ఎంత‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. న‌ల్గొండ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నకిరేకల్...
Slider ప్రత్యేకం

రైతుల‌పై కేసీఆర్ క‌ప‌ట ప్రేమ‌: సీఎంకు కోమటిరెడ్డి బ‌హిరంగ లేఖ‌

Satyam NEWS
రైతుల‌పై క‌ప‌ట ప్రేమ చూప‌డం మానుకోవాల‌ని సీఎం కేసీఆర్‌కు భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి హిత‌వు ప‌లికారు. ఐకేపీ ద్వారా కొనుగోలు చేసిన వ‌రి ధాన్యం బ‌కాయిలు ఇంకా రూ. 600 కోట్లు...
Slider ప్రత్యేకం

ఇచ్చిన హామీలు మ‌రిచిపోయిన రాష్ట్ర స‌ర్కార్

Satyam NEWS
కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి నిధులు తీసుకువ‌చ్చి పార్ల‌మెంట్ ప్రాంత అభివృద్దికి కృషిచేస్తాన‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. నేడు  అబ్ధుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్స‌వంలో రాచ‌కొండ సీపీ మ‌హేష్...
Slider ముఖ్యంశాలు

ఓటుకు నోటు మాదిరి పీసీసీ అమ్ముకున్నారు

Satyam NEWS
ఓటుకు నోటు కేసు మాదిరిగానే టీపీసీసీ ప‌ద‌విని అమ్ముకున్నార‌ని   భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌ద‌వుల మీ ప్రేమ ఉంటే మంత్రి ప‌దవికి రాజీనామా చేసే వాడిని కాద‌న్నారు....
Slider ప్రత్యేకం

కేసీఆర్ అధికారంలో ఉంటే ఇళ్లురావు, ఉద్యోగాలు రావు

Satyam NEWS
కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం గ్రామాల‌కు డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు రావు, యువ‌త‌కు ఉద్యోగాలు రావ‌ని భున‌వ‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మండిప‌డ్డారు. అందుకే కేసీఆర్‌కు చెంప చెళ్లుమ‌నే విధంగా సాగ‌ర్...
Slider సంపాదకీయం

ఆఖరి శ్వాస తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్

Satyam NEWS
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బేస్ కదలిపోతున్నది. ఇప్పటికే పోయింది పోగా మిగిలింది కూడా పోతున్నది. ఇదేదో కొండా విశ్వేశ్వరరెడ్డి వెళుతున్నాడని చెబుతున్నది కాదు. తెలంగాణ లో తిష్ట వేసుకు కూర్చున్న టీఆర్ఎస్ పార్టీని సవాల్...
Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాములు నాయ‌క్ గెలుపు ఖాయం

Satyam NEWS
ఎన్నిక‌లు ఉంటేనే న‌ల్గొండ జిల్లా కేసీఆర్‌కు గుర్తుకు వ‌స్తుంద‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మండిప‌డ్డారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి రాములు నాయ‌క్ ఘ‌న విజ‌యంతో గెలుస్తార‌ని ధీమా వ్య‌క్తం...