హైదరాబాద్కు తలమానికమైన శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. రాయదుర్గం మైండ్స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో మార్గం ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 9న సీఎం...
నిజాం కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధినుల హాస్టల్ అలాట్మెంట్ సమస్య పైన మంత్రి కే తారక రామారావు స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్తినులకు కేటీఆర్ భరోసా కల్పించారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని సమస్యను...
మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం, కేసిఆర్ అభివృద్దే గెలిచిందని టీఆర్ యస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటిఆర్ పేర్కొన్నారు. ఉప ఎన్నికల ఫలితం అనంతరం ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో జరిగిన 3...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంపైనా, బిజేపి వ్యవహారశైలిపైనా త్వరలోనే పాన్ ఇండియా సినిమా చూపిస్తామని టిఆర్ఎస్ నేత కేటిఆర్ పేర్కొన్నారు. అందులో విస్ఫోటక సమాచారంతోపాటు దిగ్భ్రాంతి కలిగించే అంశాలు ఉంటాయని పేర్కొన్నారు. మునుగోడు...
అంతర్జాతీయ కంపెనీలకు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. భారీ పెట్టుబడులు సాధనే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన ఐటీ మరియు పరిశ్రమల...
తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు, ఉన్నతాధికారుల బృందం అమెరికా పర్యటనకు వెళ్లింది.. ఈరోజు ఉదయం కేటీఆర్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్, శాన్...
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో జరుగుతున్న మౌలికవసతులు, అభివృద్ది పనులు, ఇతర కార్యక్రమాలను పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు శనివారం సమీక్షించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్...