లాలూ ప్రసాద్ యాదవ్ భగవద్గీత చదివితే అడ్డుకున్న ఆసుపత్రి సిబ్బంది
ఢిల్లీ ఎయిమ్స్లో చేరి చికిత్స పొందుతున్న ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ మన: శాంతి కోసం భగవద్గీత చదువుకుంటుంటే ఆసుపత్రి సిబ్బంది అడ్డుకున్నారు. పాట్నాలోని మాజీ ముఖ్యమంత్రి మరియు భార్య రబ్రీ దేవి అధికారిక...