29.7 C
Hyderabad
May 4, 2024 04: 42 AM

Tag : Lock Down

Slider విజయనగరం

నిజంగా కరోనా కేసులు తగ్గాయంటే అందుకు కారణం వాళ్లే..!

Satyam NEWS
గడచిన వారం రోజులు బట్టి ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.ఒక్కో జిల్లాలో రెండు వేలకు పై బడి నమోదవుతున్న కేసులు కాస్త వెయ్యిలోపు నమోదవుతున్నాయి. అందుకు గల కారణం పోలీసులు అని చెప్పతప్పదు.రేయింబవళ్లు,...
Slider విజయనగరం

కర్ఫ్యూ ఆదేశాలు తుంగలోకి..ఎస్పీ రావడంతో వ్యాపారస్థులు బెంబేలు..!

Satyam NEWS
రోజు లో 18 గంటల పాటు అమలులో ఉన్న లాక్ డౌన్ పుణ్యమా…కరోన కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.వారం రోజుల క్రితం ఇదే రోజున విజయనగరం జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 2 వేలు పైమాట....
Slider విజయనగరం

క్లిష్ట సమయంలో నిబంధనలు అతిక్రమిస్తున్నారు…వారే

Satyam NEWS
కరోనా సెకండ్ వేవ్ లో ప్రతీ ఒక్కరూ కనీస జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వేగంగా స్ప్రెడ్ అవడానికి ప్రజలలో మధ్య వయస్కులు అందునా యువకులే కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోలీసు ఇంటలిజెన్స్ కూడా ప్రభుత్వానికి...
Slider ముఖ్యంశాలు

లాక్ డౌన్ కఠిన అమలులో కీలక చర్యలు : డిఐజి రంగనాధ్

Satyam NEWS
లాక్ డౌన్ కఠిన అమలులో భాగంగా మరిన్ని కీలక చర్యలు తీసుకుంటున్నామని డిఐజి ఏ.వి. రంగనాధ్ చెప్పారు. కరోనా వ్యాప్తి నియంత్రణ, కేసుల సంఖ్య పెరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగా...
Slider విజయనగరం

కరోనా కేసులు తగ్గించాలంటే లాక్ డౌన్ మరింత కఠినతరం

Satyam NEWS
సెకండ్ వేవ్ క‌రోనా క‌ట్ట‌డికి రెవిన్యూ, వైద్య శాఖ‌ల‌తో పాటు పోలీసులు అహ‌ర్నిశ‌లు క‌ష్ట ప‌డుతునే ఉన్నారు. ఎవ‌రికి వారేఈ క‌రోనా వైర‌స్ నాకు,నా కుటుంబ‌స‌భ్యుల‌కు రాకూడ‌ద‌ని అనుకుని  పోలీసులు చెప్పిన విధంగా నాల్గింటిని...
Slider కరీంనగర్

సిరిసిల్లలో లాక్ డౌన్ అమలు తీరు పర్యవేక్షించిన ఎస్ పి

Satyam NEWS
కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు వీలుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ విధించారు. అయినా కొందరు అనవసరంగా రోడ్లపైకి వస్తుండటంతో లాక్ డౌన్ పెట్టిన లక్ష్యం నెరవేరడం లేదు. ఈ లోపాన్ని క్షేత్రస్థాయిలో...
Slider వరంగల్

కరోనా నుంచి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే లాక్ డౌన్

Satyam NEWS
లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని, విధుల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని ములుగు ఏ ఎస్ పి పోతరాజు సాయి చైతన్య అన్నారు. నేడు ఆయన ములుగు జిల్లా కేంద్రంలో లాక్ డౌన్ తీరును...
Slider నల్గొండ

కరోనా లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గ కేంద్రంలో లాక్ డౌన్ ఆంక్షలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు ఆదేశాలతో పూర్తి స్థాయి లాక్ డౌన్ ఏర్పాట్లలో...
Slider నల్గొండ

కూరగాయల మార్కెట్లలో ధరల పట్టికలు ఏర్పాటు చేయాలి

Satyam NEWS
కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగా కూరగాయల మార్కెట్లను విశాలమైన ప్రదేశాలలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని డిఐజి ఏ.వి. రంగనాధ్ చెప్పారు. గురువారం నల్లగొండ పట్టణంలోని...
Slider వరంగల్

కరోనా వేళ ఇది ప్రజలందరూ లాక్ డౌన్ తప్పకుండా పాటించాలి

Satyam NEWS
కరోనా మహమ్మారి మొదటి విడతలో ప్రజలందరూ క్రమశిక్షణతో సాగించిన  పోరాటంలో విజయం సాధించామని అదే ఒరవడి ఇప్పుడూ కొనసాగించాలని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ కోరారు. రెండో విడత కరోనా...