గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల జోలికొస్తే ఊరుకోం
గిరిజన బిడ్డలు సాగు చేసుకుంటున్న భూములపై అక్రమంగా ఫారెస్ట్ అధికారులు దాడులు చేయడం, దారుణంగా వాళ్ళని హింస పెడుతూ, వారిని ఇష్టమొచ్చినట్టు కొట్టడం అన్యాయమని తెలంగాణ మాదిగ దండోరా నాగర్ కర్నూలు జిల్లా కమిటీ...