దేశ వైవిధ్యాన్ని మోదీకి తెలిసేలా చేసిన దీదీ
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా, అందరి చూపు పశ్చిమ బెంగాల్ వైపే నిలిచింది. మోదీ వర్సెస్ దీదీగానే ప్రచారం జరిగింది. నువ్వా? నేనా? అన్నట్లుగా సాగిన పోరులో దీదీయే గెలిచారు. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచీ...