ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి లోక్సభ స్థానానికి, రాంపూర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ ప్రక్రియ ముగిసేందుకు కేవలం ఏడు రోజుల గడువు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రెండు స్థానాలకు...
బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్కర్కు మద్దతు ప్రకటించారు. బుధవారం ఆమె తన పార్టీ మద్దతు ప్రకటించారు. దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవికి జరిగిన...
ఉత్తరప్రదేశ్లోని రాంపూర్, అజంగఢ్లలో జరిగిన లోక్సభ ఉపఎన్నికల్లో రెండు స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో బీజేపీ సరికొత్త వ్యూహాన్ని రచించింది. ఈ వ్యూహం ప్రకారం 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో యూపీలోని మొత్తం...