కృష్ణా నది వరద కారణంగా నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లను ఎత్తి వేస్తున్న నేపథ్యంలో సందర్శకులు ఎవరూ సాగర్ డ్యామ్ వద్దకు రావద్దని గురజాల ఆర్డీవో జె.పార్థసారధి తెలిపారు. కరోన ఉధృతి కారణంగా మాచర్ల...
పశ్చిమ కనుమలతో పాటు కృష్ణానది ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలో రోజు రోజుకూ వరద పెరుగుతున్నది. ఈ రోజు 2.40 లక్షల క్యూసెక్కులకు వరద పెరిగింది. ఈ సీజన్ లో...
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 556 అడుగులు ఉంది కాబట్టి, కుడి కాలువకు వెంటనే నీరు విడుదల చేసి రైతులకు ఖరీఫ్ లో వరి పంట వేసుకునే అవకాశం వెంటనే కల్పించాలని గుంటూరు జిల్లా గురజాల...
నాగార్జునసాగర్ ఎడమ కాలువ క్రింద ఉన్న రైతాంగం ప్రధాన సమస్యలపై చర్చించేందుకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హుజూర్ నగర్...
ముందస్తుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. దాంతో ఆయకట్టు రైతులకు నీటి విడుదలపై ఆశలు చిగురిస్తున్నాయి. నాగార్జునసాగర్ జలాశయం మొత్తం నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 530 అడుగులు గా...
శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా దేశాలకి చెందిన దేశాల పురాతత్వ శాస్త్రవేత్తలు, ఆచార్యులు, చరిత్రకారులు సోమవారం నాగార్జునసాగర్ హిల్ కాలనీ లోని బుద్ధవనాన్ని సందర్శించారు. గౌతమ బుద్దుడి పాదాల వద్ద పూజలు నిర్వహించిన...